ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్,

తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో.

ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో నూతన మొదటి సబ్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్ ఆబిజిత్ మాల్వియా గారికి ఆర్మూర్ సీనియర్ జర్నలిస్ట్ దోండి మోహన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించి కరచాలనం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. . గతంలో కలిసి జరిగిన జ్ఞాపకాలు గుర్తు చేసుకునినడం జరిగింది. గతంలో ఉన్న పరిచయంతో కరచాలనం చేసిన తర్వాత ఇద్దరం కూర్చుని కాసేపు మాట్లాడుకున్నాము. ఆర్మూర్ సబ్ డివిజన్ లో తమలాంటి సీనియర్ జర్నలిస్ట్ అవసరమని సబ్ కలెక్టర్ కొనియాడారు. దానికి వారు ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

You cannot copy content of this page