జనరల్

రేపు విద్యుత్ విజయోత్సవ సభలు..

నిజామాబాద్(తెలంగాణ వార్త)జూన్ 04: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం విద్యుత్ విజయోత్సవ సభలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శాసనసభా నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రతి గ్రామం నుండి రైతులు,...

Top Story

జనరల్

అక్టోబర్ లోనే ఎన్నికలు కేసీఆర్..

తెలంగాణ వార్త :అక్టోబర్ నెలలోనే ఎన్నికలు ఉంటాయని కేసీఆర్ గురువారంఅన్నారు. ఎమ్మెల్యేలు నాలుగు నెలలు తమ నియోజకవర్గాలను వదిలి ఎక్కడికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి...

జనరల్

బలగం మూవీ చూసిన జర్నలిస్ట్ కాలనీవాసులు

(తెలంగాణ వార్త) జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బలగం సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశారు, స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నర్సింహరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సినిమా...

జనరల్

వైజాగ్ లో మన షూస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించిన మంత్రి.. డైరెక్టర్ మైలారం బాలు::

(తెలంగాణ వార్త )విశాఖపట్నంలోని వెస్ట్రన్ రామచంద్రన్ హోటల్ లో జరిగిన మన షూస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క స్కూల్ షూస్ వివిధ రకాల షూస్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మంత్రివర్యులు...

జనరల్

బ్రేకింగ్ న్యూస్::: హైదరాబాద్ గచ్చిబౌలిలో మూసివేసిన సాఫ్ట్వేర్ కంపెనీ…

(తెలంగాణ వార్త )హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇన్ఫోఫీ సాఫ్ట్వేర్ కంపెనీ దుకాణం ఎత్తేసింది 650 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు 650 మంది ఉద్యోగుల పైన లక్షల రూపాయల లోన్ తీసుకొని కంపెనీ...

పబ్లిక్

ఎ క్షణంలోనైనా సీఎం అరెస్ట్?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. Post Views: 176

జనరల్

బీజేవైఎం నాయకుడు భూసం ప్రతాప్ రోడ్డు ప్రమాదంలో మృతి.

ఆర్మూర్( తెలంగాణ వార్త) ఏప్రిల్ని17: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో...

జనరల్

ఆలూర్ లో ధాన్యం కోనుగోలు కేంద్రం ప్రారంబం..

తెలంగాణ వార్త:: సోమవారం ఆలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఆలూరు, దేగాం గ్రామాలలో సంఘం చైర్మన్ కళ్లెం భోజరెడ్డి గారు, తహసీల్దార్ దత్త...

జనరల్

ఇఫ్తర్ విందు వద్దు మైనారిటీ రిజర్వేషన్లు 12 % కి పెంచాలి : బీఎస్పీ

సిద్దిపేట అర్బన్ 17, తెలంగాణ వార్త బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ మైనారిటీల జనాభా పెరిగిన...

జనరల్

హార్మోన్ మున్సిపల్ కోటార్ మోర్ రెవెన్యూ పరిధిలో 23 జాతీయ రహదారి ప్రక్కన ఇటీవల కొన్ని నెలల కిందట సర్వేలో గుర్తించిన ఎడ్యుకేషన్ శాఖకు చెందిన అత్యంత విలువగల విధాన సాగర్...

జనరల్

పేర్కిట్ ఆశా ఆశుపత్రి లో ఏం జరుగుతుంది..

మొన్నటికి మొన్న మానవత్వం చాటిన ఆశ హాస్పిటల్ కు ఈ మచ్చలేంటి.? – ఆశ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు అసలు కారణాలు ఏమిటి.? ★ 1.80 వేల రూపాయలు తీసుకొని...

POPULAR ARTICLES

జనరల్

జిల్లా అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నా. డీసీసీ అధ్యక్షులు ముత్యంరెడ్డి వెల్లడి…

భైంసా తెలంగాణ వార్త ; మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెంటే నడుస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీకి త్వరలోనే రాజీనామా చేస్తానని డీసీసీ అధ్యక్షులు ముత్యంరెడ్డి వెల్లడించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం న్యూఢిల్లీలో బీజేపీలో చేరిన...

Latest News

జనరల్

లీకేజీ లేదు ఏం లేదు అబ్బాయితో టెన్త్ ఎగ్జామ్ రాయించాలి హైకోర్టు ఆదేశాలు.

హైదరాబాద్ తెలంగాణ వార్త టెన్త్ ప్రశ్న పత్రం లీకేజీ విషయంలో ఎన్ ఎస్ సి ఐ నాయకుడు పరీక్ష రాసే విద్యార్థి ని కలిసి న్యాయవాదితో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....

జనరల్

పతనమవుతున్న బంగారం ధరలు. తులం ధర ఎంత అంటే..

(తెలంగాణ వార్త) బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. అనుకున్నట్లే యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు మరోసారి పెంచింది. దీంతో డాలర్ పుంజుకొని.. మళ్లీ బంగారం ధరలు పతనం కానున్నాయి. ప్రస్తుతం ఒక్కరోజే గోల్డ్...

జనరల్

24 గంటలు షాపులు ఖుల్ల…

హైదరాబాద్( తెలంగాణ వార్త) తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల్లో 24 గంటలు అన్ని షాపులు తెరిచి ఉంచొచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రూపాయిలు...

జనరల్

అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం…బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్.

(తెలంగాణ వార్త) శేరిలింంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఏళ్ళమంబండ చౌరస్తా దగ్గర మంగళవారం అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని అరెస్టులను ఖండిస్తూ బిజెపి...

జనరల్

శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….

శేర్లింగంపల్లి (తెలంగాణ వార్త) శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి లో ఏసీబీ అధికారులు కొందరి అధికారుల తీరుపై ఫిర్యాదు అందడంతో షేర్ లింగం పల్లి జిహెచ్ఎంసి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడానికి సిద్ధమైనట్టు...

You cannot copy content of this page