జనరల్

జనాభా కులగనన పూర్తిచేసిన కాంగ్రెస్..

    తెలంగాణ వార్త: సెక్రటేరియట్: మోహన్ సాయి సీనియర్ జర్నలిస్ట్::    రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కులగణన కుటుంబ సర్వే చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఈ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం విడుదల...

Top Story

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు ప్రకటించింది. Post Views: 163

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్ ప్రాంతాల్లో ఓటర్లతో కలిసి మాట్లాడి నా తర్వాత 20 నుంచి 23 వరకు కాంగ్రెస్...

జనరల్

ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగాయి. కాంగ్రెస్ బిజెపిల మధ్య దూరావరి పోటీ జరిగినట్టు...

జనరల్

ఆర్మూర్ లో జరిగే ఎన్నికలు

ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో జరిగే ఎన్నికలు చజవుగా జరుగుతున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు Post Views: 21

జనరల్

రేపే ఎగ్జిట్ పోల్స్

దోండి మోహన్.   సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ ఆర్మూర్. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఆర్మూర్ 31 వ వార్డు ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ వార్త రేపు రాత్రి...

జనరల్

ప్రయాణికులు ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఎస్ హెచ్ ఓ..

తెలంగాణ వార్త. ధోండి మోహన్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించబడ్డాయి. తెలియజేయడమైనది. మాదకద్రవ్యాలు మరియు ఇతర అక్రమ పదార్థాలను...

జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు అంగరంగ వైభవంగా ఆరంభం కాబోతోంది. రాష్ట్రంలో ఉన్న అపార...

జనరల్

నాయకులు చేస్తే సంసారం? అధికారులు చేస్తే వ్యభిచారమా!ఆర్మూర్ రూటు సపరేటు!ఇది ఎక్కడి న్యాయం..

*తెలంగాణ వార్త* హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో ఏసీబీ దాడులు ఆర్మూర్ పట్టణంలోని అధికారులకు నిద్ర పోకుండా చేస్తున్న ఏసీబీ...

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో నూతన మొదటి సబ్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన...

POPULAR ARTICLES

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని ఇటీవలే తెలిసింది. ఎప్పుడెప్డు అని ఎదురుచూస్తున్నా మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ తర్వాతేనని విశ్వాస న్యాయ సమాచారం. దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్....

Latest News

జనరల్

నృత్య శ్రీ అవార్డు అందుకున్న లోటస్ స్మార్ట్ స్కూల్ విద్యార్ధిని…

…….తెలంగాణ వార్త:::ఆర్మూర్ పట్టణం లోని లోటస్ స్మార్ట్ పాఠశాలలో చదువుతున్న గడ్డం శ్రీహిత అనే విద్యార్థికి నృత్యమాల నిత్యకలా వెల్ఫేర్ సొసైటీ మరియు సిరి ఆర్ట్స్ అకాడమీ వారు సంయుక్తంగా హైదరాబాద్...

జనరల్

15 క్వింటాళ్ల గుడాలు పంపిణీ చేసిన క్షత్రియ సమాజ్ కార్యవర్గ సభ్యులు…

✴️💝🔥 *SSK సమాజా ఆధ్వర్యంలో గుడాల పంపిణీ కార్యక్రమము* 🔥💝✴️ ✴️🔥🙏 తెలంగాణ వార్త:::ఆర్మూర్ SSK సమాజ్ ఆధ్వర్యంలో నేడు SSK సమాజ్ అధ్యక్షులు శ్రీ బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్ &...

జనరల్

15 క్వింటాల గుడాలు పంపిణీ చేసిన క్షత్రియ సమాజ్ పెద్దలు..

తెలంగాణ వార్త::హోళీ పండుగ సందర్బంగా ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యములో 15 క్వింట్టల గుడాల పంపిణీ చేయడం జరిగిందని సోమాంశ సహస్రార్జున సమాజ్ పెద్దలతో కలిసి ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మినారాయణ మందిరంలో...

జనరల్

జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం తీవ్రంగా ఖండిస్తూన్నాం..

తెలంగాణ వార్త:::మాజీ మంత్రివర్యులు ,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం…BRSV రాష్ట్రనాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్*. స్పీకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో...

జనరల్

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా సైకత శిల్పంను ఏర్పాటు చేసిన డా: రవీందర్ యాదవ్*

*పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్* *ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పంను ఏర్పాటు చేసిన రవీందర్ యాదవ్* ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు...

జనరల్

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షార్ట్ సర్క్యూట్ తో 5 దుకాణాలు దగ్ధం..

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పేర్కిట్ శివారులో 44 నంబర్ జాతీయ రహదారిపై భారత పెట్రోల్ పంప్ పక్కన ఉన్న ఐదు దుకాణాలు బుధవారం ఉదయం దగ్ధమయ్యాయి. దీనికి కారణం...

You cannot copy content of this page