Home జనరల్ లక్ష రూపాయల చెరువలో బంగారం ధర..80 వేలు దాటిన బంగారం ధర..
జనరల్

లక్ష రూపాయల చెరువలో బంగారం ధర..80 వేలు దాటిన బంగారం ధర..

హైదరాబాద్, తెలంగాణ వార్త:: బంగారం ధర రోజు రోజుకు పేరుగుతుండగా ప్రజలు ఆలోచనలో పడ్డారు. 15 రోజుల క్రితం 74 వేల రూపాయలు తులం బంగారం రేటు ఉండగా ఈరోజు ₹80,000 చేరింది. రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతూ లక్ష రూపాయలు చేరువ కావచ్చని నిపునులు చెప్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

You cannot copy content of this page