.
తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పాతవారిని పక్కనపెట్టి కొత్తవారికి పట్టం కట్టారు. మొత్తం 16 మంది బరిలో ఉండగా 9మంది కి సహకార సంఘం మెంబర్లు 9 మందిని గెలిపించుకున్నారు గెలిపించుకున్న వారిలో గంగా మోహన్ (చెక్రు) అత్యధిక మెజార్టీ సాధించగలరు. అలాగే రెండో స్థానంలో షికారి శ్రీనివాస్ గెలుపొందారు.

Leave a comment