Home జనరల్ అందరూ దొంగలే!..
జనరల్

అందరూ దొంగలే!..


ఆర్మూర్, తెలంగాణ వార్త: నకిలీ ఏజెంట్, అసలు ఏజెంట్ అంటూ ఎవరూ లేరని అందరూ దొంగ ఏజెంట్లేనని సిపిఐ ఎంఎల్ దేవరం పేర్కొన్నారు. డిచ్ పల్లి గ్రామంలో దుబాయ్ పంపిస్తామని మోసం చేసి ఏజెంట్ పారిపోవడం పై ధర్నా చేస్తూ కోటపాటి నరసింహనాయుడు నకిలీ ఏజెంట్ల పై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు విలేకరులకు తెలిపారు. దుబాయ్ పంపే ఏజెంట్లలో అసలు ఏజెంటు నకిలీ ఏజెంటు అంటూ ఎవరూ లేరని అందరూ దొంగలేనని ఈ ఏజెంట్ వ్యవస్థ మారాలని అధికారికంగా ప్రభుత్వ లైసెన్స్ ఉంటేనే ఏజెంట్గా గుర్తింపు ఇవ్వాలని ఆయన కోటపాటి మాట్లాడిన మాటపై స్పందించారు. నకిలీ ఏజెంట్ల బారిన వేలమంది జీతభత్యాల కోసం ఇతర దేశాలకు వెళ్లడానికి నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోయి ఎందరో చచ్చిపోయారని అయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

బిజెపి, బిఆర్ఎస్ అలై భలై.. ప్రతిపక్షం ఒక్కటే కాంగ్రెస్ కు కలిసి వచ్చెనా…

హైదరాబాద్ (తెలంగాణ వార్త) బిజెపి బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం...

జనరల్

రేపు విద్యుత్ విజయోత్సవ సభలు..

నిజామాబాద్(తెలంగాణ వార్త)జూన్ 04: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం విద్యుత్...

జనరల్

ఆదర్శంగా నిలుస్తున్నజర్నలిస్ట్ కాలనీ. అభివృద్ధికి నిధులుఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి…

ఆర్మూర్ ( తెలంగాణ వార్త )ఆర్మూర్: ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం...

జనరల్

ఎన్నికలకు ముందే 500 నోట్లు కూడా?

హైదరాబాద్ (తెలంగాణ వార్త) రానున్న ఎన్నికలకు ముందు రెండువేల రూపాయల నోట్లను అరికట్టేందుకు ఆర్బిఐ చేసిన...

You cannot copy content of this page