Home mohan
1001 Articles8 Comments
జనరల్

ACB RAIDS: బిల్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే…

• రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘట్కేసర్ మున్సిపల్ ఏఈ, వర్క్ ఇన్ స్పెక్టర్ లు. ఏసీబీ వలలో అవినీతి జలగలు ACB RAIDS: రూ. 80,000/- వేలు లంచం తీసుకుంటుండగా...

జనరల్

ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబరితి…..

ఎల్బీనగర్, సరూర్నగర్, తెలంగాణ వార్త::: నగరంలో వీధి కుక్కల బెడద నివారణకు తీసుకుంటున్న చర్యలపై దృష్టి సారించిన కమిషనర్ ఆపరేషన్ థియేటర్, కుక్కలను పట్టుకునే వాహనాలను సమీక్షించారు. చీఫ్ వెటర్నరీ ఆఫీసర్...

జనరల్

తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. రెండు డిఏలు ఇయ్యలని క్యాబినెట్ నిర్ణయం…

హైదరాబాద్రా, తెలంగాణ వార్త:: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా వేచి చూస్తున్న డీఏ బకాయిల పైన ముఖ్యమంత్రి రేవంత్ ఈ రోజు...

జనరల్

ఎటువంటి అనుమతులు లేని ఐదు బహుళ అంతస్థుల బిల్డింగ్ లు సీజ్..

ఎల్బీనగర్…. హైదరాబాద్ :- ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ హోసింగ్ కాంప్లెక్స్, సిరి పూరి కాలనీ, బీఎన్ రెడ్డి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ...

జనరల్

డీఎస్సీ లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన మంద మహిపాల్..

తెలంగాణ వార్త ,నందిపేట్: ఆదివారం నందిపేట్ మండల కేంద్రంలో మొన్నటి డీఎస్సీ లో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన మౌనిక,రేఖ,సతీష్,భూషణ్ లను నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద...

జనరల్

రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…

తెలంగాణ వార్త ,నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెర్కిట్ కి చెందిన పుచ్చుల సుమన్(35) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిజామాబాద్...

జనరల్

చేపూర్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన వాల్మీకి జయంతి..

ఆర్మూర్‌లోని క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వాల్మీకిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు...

జనరల్

బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ వీసిగా డాక్టర్ అలిసిరి గోవర్ధన్…

జేఎన్టీయూ, తెలంగాణ వార్త:: బాసర త్రిబుల్ ఐటి వి. సి గా డాక్టర్ అలిసిరి గోవర్ధన్ ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ గోవర్ధన్ జెఎన్టియులో చదువుకొని అక్కడే...

జనరల్

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ రైతు మృతి..

ఆలూర్, తెలంగాణ వార్త:. ఆలూరు మండలం మచ్చర్ల శివారులో మంగళవారం సాయంత్రం స్తంభాన్ని బైక్‌ ఢీకొన్న ఘటనలో రైతు బార్ల చిన్నయ్య(46) మృతి చెందాడు. మచ్చర్లకు చెందిన చిన్నయ్య బైక్‌పై నందిపేటకు...

జనరల్

ఆర్మూర్ ఏఎస్ఐ ల బదిలీ.. జిల్లాలోనే భారీ బదిలీలు….

ఆర్మూర్, తెలంగాణ వార్త:: నిజామాబాద్ జిల్లాలో ఆరుగురు ఏఎస్ఐ అధికారులు బదిలీ కాగా వారిలో ఆర్మూర్ నియోజకవర్గంలో ముగ్గురు ఏఎస్ఐ అధికారులు బదిలీ అయినట్టు నిజాంబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు...

You cannot copy content of this page