Home జనరల్ ACB RAIDS: బిల్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే…
జనరల్

ACB RAIDS: బిల్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే…

• రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘట్కేసర్ మున్సిపల్ ఏఈ, వర్క్ ఇన్ స్పెక్టర్ లు.

ACB RAIDS: బిల్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే...

ఏసీబీ వలలో అవినీతి జలగలు

ACB RAIDS: రూ. 80,000/- వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ కి చిక్కిన ఘట్కేసర్ పురపాలక సంస్థ ఏఈ రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ సున్ని లను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

IMG-20241025-WA1751

హైదరాబాద్, తెలంగాణ వార్త: వినాయక నిమజ్జనం(GANESH IMMERSION) సందర్భంగా క్రేన్(CRANE) లు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్(CONTRACTOR) కు బిల్లులు మంజూరు చేసేందుకు రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఘట్ కేసర్ మున్సిపల్ ఏఈ(AE) రాజశేఖర్, వర్క్ ఇన్ స్పెక్టర్ సున్నీ లను ఏసీబీ అధికారులు(ACB OFFICERS) శుక్రవారం రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ రంగారెడ్డి యూనిట్ డీఎస్పీ(DSP) ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఘట్ కేసర్ మున్సిపల్ కాంట్రాక్టర్ శివరాత్రి కుమార్ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా టెండర్ లో పాల్గొని ఎదులాబాద్ లక్ష్మీ నారాయణ చెరువు వద్ద 3 క్రేన్ లను  ఏర్పాటు చేశాడు. అందుకు సంబందించిన రూ.10 లక్షల బిల్లులు రావలసి ఉండగా బోడుప్పల్ కార్పోరేషన్ ఏఈ మంగురావు రాజశేఖర్ ప్రస్తుతం ఘట్ కేసర్ మున్సిపల్ ఇంచార్జి ఏఈ గా భాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్ స్పెక్టర్ గా మేడే సున్నీలు పలు కారణాలు చెప్తు జాప్యం చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page