Home జనరల్ బిజెపి, బిఆర్ఎస్ అలై భలై.. ప్రతిపక్షం ఒక్కటే కాంగ్రెస్ కు కలిసి వచ్చెనా…
జనరల్

బిజెపి, బిఆర్ఎస్ అలై భలై.. ప్రతిపక్షం ఒక్కటే కాంగ్రెస్ కు కలిసి వచ్చెనా…

హైదరాబాద్ (తెలంగాణ వార్త) బిజెపి బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం అరెస్టు కావాల్సిన కవిత ను అరెస్టు చేయక, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. తెర వెనుక ఉండి వైయస్ జగన్మోహన్ రెడ్డి తథాంగమంతా నడిపిస్తున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. బిజెపి, బిఆర్ఎస్ కలవడం వల్లే కవిత అరెస్టు జరగదని వారన్నారు. ఇప్పుడు ప్రతిపక్షం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ అని విరు అన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే కాంగ్రెస్ బాగానే సీట్లు గెలుసు కోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కర్ణాటకలో జరిగే ప్రతి పనిని ప్రజలు పరిశీలిస్తున్నారని గ్యాస్ ధర 500 రూపాయలకు ఇవ్వడంతో కర్ణాటక ప్రజలు సంతోషంగా ఉన్నారని అలాగే ప్రభుత్వ కర్ణాటక బస్సులలో మహిళలకు ఎక్కడికి వెళ్లినా ఫ్రీగానే టికెట్ లేకుండా పయనించొచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దీంతో మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు తెలిసింది దీని ప్రభావమే తెలంగాణ పై పడితే కాంగ్రెస్ గెలవడం అంత కష్టమేం కాదు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page