Home జనరల్ 26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే వ్యవసాయ భూమిలేని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త అందించాలన్న కోరికపై ఆత్మీయ ఇందిరమ్మ భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు తికమక పెట్టారని అవేమీ సరైనవి కావని స్పష్టం చేశారు ప్రతి రైతుకు ఎకరానికి 12000 ఇస్తామని అలాగే జనవరి 26 తేదీ నుండి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని కమిటీ లో తీర్మానం చేశామని ఆయన తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

జనరల్

ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు...

You cannot copy content of this page