Home జనరల్ 26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే వ్యవసాయ భూమిలేని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త అందించాలన్న కోరికపై ఆత్మీయ ఇందిరమ్మ భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు తికమక పెట్టారని అవేమీ సరైనవి కావని స్పష్టం చేశారు ప్రతి రైతుకు ఎకరానికి 12000 ఇస్తామని అలాగే జనవరి 26 తేదీ నుండి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని కమిటీ లో తీర్మానం చేశామని ఆయన తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page