Home జనరల్ ఇంటర్ లో విజయదుంబి మ్రోగించిన శ్రీ గాయత్రి విద్యాసంస్థలు.. డైరెక్టర్ ఏ సంతోష్ రెడ్డి….
జనరల్

ఇంటర్ లో విజయదుంబి మ్రోగించిన శ్రీ గాయత్రి విద్యాసంస్థలు.. డైరెక్టర్ ఏ సంతోష్ రెడ్డి….

చందానగర్ హైదరాబాద్ తెలంగాణ వార్త

  1. మంగళవారం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలలో ఎస్సార్ శ్రీ గాయత్రి చందానగర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. పటిష్టమైన అకాడమిక్ ప్రణాళిక, విద్యార్థుల నిర్విరామ కృషి, తల్లితండ్రులు మరియు అధ్యాపకుల ప్రోత్సాహమువలన ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఎస్సార్ శ్రీ గాయత్రి విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎం.పీ.సీ విభాగంలో 467,466,465… ఆ పైన ఎంతోమంది విద్యార్థులు మరియు బై.పీ.సీ విభాగంలో 436,435,434,433… మరియు ఎం ఇ సి విభాగం లో 492.491 490… మరియు సి ఇ సి 489 488 487…ఆ పైన ఎంతోమంది విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు.

మరియు సీనియర్ ఇంటర్ ఎం.పీ.సీ విభాగంలో 991,990,989… ఆపైన ఎంతోమంది విద్యార్థులు మరియు బై.పి.సి విభాగంలో 990,989,988… మరియు ఎం ఇ సి 986. 984.983…. మరియు సి ఇ సి..981.980. 978ఆపైన ఎంతోమంది విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు.

ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ మరియు సూక్ష్మ ప్రణాళిక వలన ఈ ఫలితాలు కేవలం కొంతమంది విద్యార్థులకు పరిమితం కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ ఏ. సంతోష్ రెడ్డి గారు, డి.జి.ఎం. బి. భగవాన్ రెడ్డి గారు, అకాడమిక్ డైరెక్టర్ కె. శ్రీనివాస్ గారు, జోనల్ ఇంచార్జ్. సి.హెచ్. నరేష్ గారు, ప్రిన్సిపల్ టి. మధుసూదన్ రెడ్డి గారు, మరియు బోధన,బోధనేతర సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

‘తుడుం దెబ్బ’ ఆదివాసి హక్కుల గురించి చర్చ!

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు...

జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12...

జనరల్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 140 అక్రమ ఇంటి నంబర్ల రద్దు! కమిషనర్ రాజు..

తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి...

జనరల్

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ...

You cannot copy content of this page