Home జనరల్ సైబర్ సూరక్షిత జాతీయ భద్రతపై అవగాహన సదస్సు….
జనరల్

సైబర్ సూరక్షిత జాతీయ భద్రతపై అవగాహన సదస్సు….

నందిపేట్, తెలంగాణ వార్త :నందిపేట్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామపంచాయతీ సైబర్ సూరక్షిత జాతీయ భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనిపైన పోలీస్ శాఖ మాట్లాడుతూ సైబర్ నేరగల గురించి అప్రమత్తంగా ఉండాలని అలాగే ఎలాంటి సమాచారం ఉన్నా గాని పోలీస్ శాఖకు అందించగలరని సమాచారం అందించగలరని కోరడం జరిగింది నందిపేట్ వీడిసి సభ్యులు పండరి రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరిస్తూ సైబర్ సురక్షితం జాతీయ భద్రతపై నందిపేట్ ప్రజలకు అవగాహన కల్పించడం నందిపేట్ మండల ప్రజలు ప్రతి ఒక్కరు సైబర్ నేరగల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. చేయవద్దనివిన్నపించడం జరిగింది. మున్నూరు కాపు బలగం సంగం మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ దుబాయ్ శీను గారు మాట్లాడుతూ యువకులు ఒక బండి పైన ముగ్గురు వెళ్లకూడదని అలాగే తల్లిదండ్రులు పిల్లలకు తమ యొక్క ఫోన్లను ఇచ్చి సైబర్ నేరగాల నుండి మోసపోకూడదని ఆధార్ కార్డు,ఓటిపి వివరాలను ఎలాంటి విషయాలని సైబర్ నేరగాళ్లకు షేర్ చేయకుండా మోసపోవద్దని నందిపేట్ మండల ప్రజలకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో కంఠం రాజు, గాండ్ల సంతోష్, చిన్నయ్య నడుకుల పెద్దన్న,శివ,శ్రీకాంత్, కారో బార్లు.. గంగ గౌడ్, ప్రశాంత్,నరేష్..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page