Home జనరల్ శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….
జనరల్

శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….

శేర్లింగంపల్లి (తెలంగాణ వార్త) శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి లో ఏసీబీ అధికారులు కొందరి అధికారుల తీరుపై ఫిర్యాదు అందడంతో షేర్ లింగం పల్లి జిహెచ్ఎంసి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడానికి సిద్ధమైనట్టు తెలిసింది ఈ మధ్య ఇంటి పన్ను వసూళ్ల పర్వంలో కొందరి వద్ద పేరు మార్పు కోసం ఇతరత్రా పనులు చేసి ఇవ్వడానికి జిహెచ్ఎంసి అధికారులు కొందరు డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలిసింది ఈ విషయం ఏసిబి వరకు వెళ్లేసరికి వారు ఆఫీసు పై నిగా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం గతంలో సంవత్సరం క్రితం గడపాక ముందే ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఒకే సంవత్సరంలో రెండుసార్లు దాడులు నిర్వహిస్తే శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి అధికారులను ఏసీబీ అధికారులు ఏ విధంగా దాడులు నిర్వహిస్తారన్నది త్వరలో తేలుతుంది.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి..

-రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి -బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ వెల్లడి...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

You cannot copy content of this page