Home జనరల్ శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….
జనరల్

శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….

శేర్లింగంపల్లి (తెలంగాణ వార్త) శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి లో ఏసీబీ అధికారులు కొందరి అధికారుల తీరుపై ఫిర్యాదు అందడంతో షేర్ లింగం పల్లి జిహెచ్ఎంసి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడానికి సిద్ధమైనట్టు తెలిసింది ఈ మధ్య ఇంటి పన్ను వసూళ్ల పర్వంలో కొందరి వద్ద పేరు మార్పు కోసం ఇతరత్రా పనులు చేసి ఇవ్వడానికి జిహెచ్ఎంసి అధికారులు కొందరు డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలిసింది ఈ విషయం ఏసిబి వరకు వెళ్లేసరికి వారు ఆఫీసు పై నిగా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం గతంలో సంవత్సరం క్రితం గడపాక ముందే ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఒకే సంవత్సరంలో రెండుసార్లు దాడులు నిర్వహిస్తే శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి అధికారులను ఏసీబీ అధికారులు ఏ విధంగా దాడులు నిర్వహిస్తారన్నది త్వరలో తేలుతుంది.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జనాభా కులగనన పూర్తిచేసిన కాంగ్రెస్..

    తెలంగాణ వార్త: సెక్రటేరియట్: మోహన్ సాయి సీనియర్ జర్నలిస్ట్::    రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్...

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

You cannot copy content of this page