Home జనరల్ శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….
జనరల్

శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….

శేర్లింగంపల్లి (తెలంగాణ వార్త) శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి లో ఏసీబీ అధికారులు కొందరి అధికారుల తీరుపై ఫిర్యాదు అందడంతో షేర్ లింగం పల్లి జిహెచ్ఎంసి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడానికి సిద్ధమైనట్టు తెలిసింది ఈ మధ్య ఇంటి పన్ను వసూళ్ల పర్వంలో కొందరి వద్ద పేరు మార్పు కోసం ఇతరత్రా పనులు చేసి ఇవ్వడానికి జిహెచ్ఎంసి అధికారులు కొందరు డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలిసింది ఈ విషయం ఏసిబి వరకు వెళ్లేసరికి వారు ఆఫీసు పై నిగా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం గతంలో సంవత్సరం క్రితం గడపాక ముందే ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఒకే సంవత్సరంలో రెండుసార్లు దాడులు నిర్వహిస్తే శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి అధికారులను ఏసీబీ అధికారులు ఏ విధంగా దాడులు నిర్వహిస్తారన్నది త్వరలో తేలుతుంది.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యేలు వీరే.

1 సిర్పూర్ Sirpur కోనేరు కోనప్ప2 చెన్నూరు Chennur బాల్క సుమన్‌3 బెల్లంపల్లి Bellampalli చిన్నయ్య...

జనరల్

అందరం కలిసికట్టుగా బిజెపిని గెలిపించుకుందాం బిజెపి నాయకుడు మోహన్ రావు పటేల్…

తెలంగాణ వార్త:: ఆదివారం నుండి వారం రోజుల పాటు నిర్వహించేఅసెంబ్లీ ప్రవాస్ యోజన  లో భాగంగా...

జనరల్

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీకి జగ్గారెడ్డి జంప్..

తెలంగాణ వార్త :: కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టిఆర్ఎస్ తీర్థం...

జనరల్

మాధ్యమిక స్కూల్లో విష ఆహారం తిని విద్యార్థుల అస్వస్థత..

తెలంగాణ వార్త ::ముధోల్ నియోజకవర్గం :- బిద్రెల్లీ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన...

You cannot copy content of this page