Home జనరల్ ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..
జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు
నిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్ జిల్లా లో బహిరంగ సభ ముగించుకొని వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్మల్ నుండి ఢిల్లీ బయలుదేరుతుండగా కుంటాల మాజీ ఎంపీపీ జీవి రమణారావు మర్యాదపూర్వకంగా కలిసి ప్రధానికి పుష్పగుచ్చాన్ని అందించారు వెంటనే మోడీ కుంటాల ఎంపీపీ నీ దగ్గర తీసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కుంటాల ఎంపీపీ సంతోషం వ్యక్తపరిచారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page