Home జనరల్ ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..
జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు
నిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్ జిల్లా లో బహిరంగ సభ ముగించుకొని వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్మల్ నుండి ఢిల్లీ బయలుదేరుతుండగా కుంటాల మాజీ ఎంపీపీ జీవి రమణారావు మర్యాదపూర్వకంగా కలిసి ప్రధానికి పుష్పగుచ్చాన్ని అందించారు వెంటనే మోడీ కుంటాల ఎంపీపీ నీ దగ్గర తీసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కుంటాల ఎంపీపీ సంతోషం వ్యక్తపరిచారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

జనరల్

అధికార పార్టీకి అసమ్మతి సెగ పార్టీ వీడిన బి ఆర్ ఎస్ క్యాడర్…

టిఆర్ఎస్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి నిరసనగా ముధోల్, తెలంగాణ వార్త ; అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న...

You cannot copy content of this page