Home జనరల్ డీఎస్సీ లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన మంద మహిపాల్..
జనరల్

డీఎస్సీ లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన మంద మహిపాల్..

తెలంగాణ వార్త ,నందిపేట్: ఆదివారం నందిపేట్ మండల కేంద్రంలో మొన్నటి డీఎస్సీ లో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన మౌనిక,రేఖ,సతీష్,భూషణ్ లను నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ గారు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.మీరు మీ వృత్తిలో విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలని మీ కష్టానికి పలితం రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ తీర్చింది.కావున నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ తరుపున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిదంగా నందిపేట్ మండలoలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో జ్యోతి నారాయణ, వైఎస్ గంగాధర్,బెంజర్ గంగన్న,ఇసూబ్,ప్రభుదాస్,పీరాజీ నాగరాజ్,నిఖిల్,అఫ్జల్,మేరా శ్రీను,గంగూలాల్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…

తెలంగాణ వార్త ,నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు...

జనరల్

చేపూర్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన వాల్మీకి జయంతి..

ఆర్మూర్‌లోని క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ...

జనరల్

బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ వీసిగా డాక్టర్ అలిసిరి గోవర్ధన్…

జేఎన్టీయూ, తెలంగాణ వార్త:: బాసర త్రిబుల్ ఐటి వి. సి గా డాక్టర్ అలిసిరి గోవర్ధన్...

జనరల్

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ రైతు మృతి..

ఆలూర్, తెలంగాణ వార్త:. ఆలూరు మండలం మచ్చర్ల శివారులో మంగళవారం సాయంత్రం స్తంభాన్ని బైక్‌ ఢీకొన్న...

You cannot copy content of this page