Home జనరల్ రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…
జనరల్

రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…

తెలంగాణ వార్త ,నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెర్కిట్ కి చెందిన పుచ్చుల సుమన్(35) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ కు బైకుపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. పెర్కిట్ కు చెందిన సుమన్ తూనికలు, కొలతల శాఖలో పనిచేస్తున్నాడు. కాగా సుమన్ తండ్రి ప్రభుత్వ టీచర్ హన్మాండ్లు సైతం రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కారుణ్య నియామకంలో భాగంగా ఐదు నెలల క్రితం సుమన్ ఉద్యోగంలో చేరాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page