Home mohan
815 Articles7 Comments
జనరల్

నవంబర్లో 12 న ఎన్నికల నోటిఫికేషన్…

తెలంగాణ వార్త ::నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ పడుతున్నట్టు తెలిసింది. ఎన్నికల కమిషనర్ ఎన్నిక ల కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది.

జనరల్

ఆర్టీవో ఆఫీసుకు వెళ్ళవలసిన అవసరం లేదు…

తెలంగాణ వార్త: దేశంలో ద్విచక్ర వాహనదారుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ రవాణాపై ఆధారపడటం కష్టం కాబట్టి ఎక్కువగా ప్రజలు సొంత వాహనాల వైపే మొగ్గు చూపుతారు....

జనరల్

7.25 లక్షలకు ఇన్కమ్ టాక్స్ ఫ్రీ…

Income Tax: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోదీ ప్రభుత్వం.. మధ్య తరగతి ప్రజల కోసం ఎన్నో టాక్స్ బెనిఫిట్స్ అందిస్తోందని...

జనరల్

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లంబాడీలకు భోజనం వడ్డించిన మంత్రి….

రంగారెడ్డి జిల్లా (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మహేశ్వరం నియోజకవర్గం ఉప్పుగడ్డ తండాలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ గిరిజనోత్సవ...

జనరల్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మంత్రి ఓకే..

హైదరాబాద్, జూన్ 17:( తెలంగాణ వార్త ) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ పూర్తి సానుకూలంగా స్పందించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో తెలంగాణ మీడియా...

జనరల్

అవినీతి నిరోధక శాఖ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వైస్ ఛాన్స్లర్..

(తెలంగాణ వార్త) తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉచ్చులో చిక్కుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు...

జనరల్

20 వార్డు కార్యాలయాలను ప్రారంభించిన రంజిత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి..

ఎల్బీనగర్ (తెలంగాణ వార్త) శుక్రవారం ఎల్.బి.నగర్ జోన్ పరిధిలో కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్.బి.నగర్ మరియు సరూర్ నగర్ సర్కిల్లో 23 వార్డ్ కార్యాలయాలకు గాను 20 వార్డు కార్యాలయాలను...

జనరల్

ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీకి స్వచ్ఛ అవార్డు.

ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ కి స్వచ్చ కాలనీ, స్వచ్ఛ వార్డు అవార్డు వచ్చింది, కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య...

జనరల్

అధికారులు, కార్పొరేటర్లతో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సమావేశం…

(తెలంగాణ వార్త) బుధవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ గారి ఆధ్వర్యంలో కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్.బి.నగర్ మరియు సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయంలో కార్పొరేటర్లతో,...

జనరల్

హనుమాన్ చాలీసా పారాయణం చేసిన జర్నలిస్ట్ కాలనీవాసులు…

(తెలంగాణ వార్త) ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ లోని భక్త హనుమాన్ ఆలయంలో కాలనీవాసులు మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు. భక్తులు సామూహికంగా నిలబడి హనుమాన్ చాలీసా పారాయణము చేసి,...

You cannot copy content of this page