Home జనరల్ దేవాదాయ భూమిని కబ్జా చేస్తే చట్టరీత్య చర్యలు తప్పవు —-బిజెపి నేత బద్ధం భోజ రెడ్డి….
జనరల్

దేవాదాయ భూమిని కబ్జా చేస్తే చట్టరీత్య చర్యలు తప్పవు —-బిజెపి నేత బద్ధం భోజ రెడ్డి….

హైదరాబాద్, బైంసా, ముధోల్, తెలంగాణ వార్త: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని దేవాదాయ భూములను కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ముధోల్ బిజెపి నేత బద్దం భోజ రెడ్డి తెలిపారు..దేవాదాయ భూముల్ని కాపాడవలసింది పోయి హిందువులే దేవాదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారని ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తే చట్టనిత్యాచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరైనా అలాంటి భూములను కొనుగోలు చేసిన అమ్మిన వారిపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు భూములు కొన్నవారు రిజిస్ట్రేషన్ పేపర్లను ఒకటికి నాలుగు సార్లు చూయించుకొని ఆ భూముల సక్రమంగా ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒకవేళ దేవాదాయ శాఖ భూములైతే మాత్రం హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్లి వాటిని వెనక్కి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు

9440023558 మోహన్ సాయి

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

రేపు విద్యుత్ విజయోత్సవ సభలు..

నిజామాబాద్(తెలంగాణ వార్త)జూన్ 04: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం విద్యుత్...

జనరల్

ఆదర్శంగా నిలుస్తున్నజర్నలిస్ట్ కాలనీ. అభివృద్ధికి నిధులుఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి…

ఆర్మూర్ ( తెలంగాణ వార్త )ఆర్మూర్: ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం...

జనరల్

ఎన్నికలకు ముందే 500 నోట్లు కూడా?

హైదరాబాద్ (తెలంగాణ వార్త) రానున్న ఎన్నికలకు ముందు రెండువేల రూపాయల నోట్లను అరికట్టేందుకు ఆర్బిఐ చేసిన...

జనరల్

జెండా ఊపి మాన్సూన్ వాహనాలను ప్రారంభించిన జోనల్ అధికారిని పంకజ…

రానున్న వర్షాకాలంలో ముంపు మరియు వర్షపు నీరు ఆగిన ప్రాంతాలలో వర్షపు నీటిని వెంటనే తొలగించి...

You cannot copy content of this page