Home జనరల్ <em>తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ</em>
జనరల్

తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ

  • స్వరాష్టం ఏర్పడి 8 ఏండ్లు దాటినా ఇప్పటి వరకు అనేక మందికి కనీసం ఇండ్లు లేవు , కరెంటు లేదు*
  • రానున్న రోజుల్లో రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది*
  • YSR తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్*

ఆర్ముర్, తెలంగాణ వార్త: నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ నియోజకవర్గ కేంద్రంలో YSR తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారు పార్టీ నేతలతో కలసి పర్యటించారు.

ఆర్ముర్ పట్టణంలోని వివిధ కాలనీలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా పార్టీ నేతలకు సంప్రదించాలని , ప్రజల పక్షాన YSR తెలంగాణ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

YSR గారు పేద ప్రజల కోసం పెన్షన్లు , ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని , రైతలకు ఉచిత కరెంటు , విద్యార్థులకు ఫీజు రియంబర్సుమెంట్ , జలయజ్ఞం వంటి గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను అదుకున్నారన్నారు.

మళ్ళీ ప్రజలంతా రాజన్న బిడ్డను ఆశీర్వదించి , రాజన్న పాలన తేవాలన్నారు .

ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్ టీ విభాగం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ , బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు కిషన్ , సీనియర్ నాయకులు దినేష్ , మోనిత , రాధ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page