Home జనరల్ 26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే వ్యవసాయ భూమిలేని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త అందించాలన్న కోరికపై ఆత్మీయ ఇందిరమ్మ భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు తికమక పెట్టారని అవేమీ సరైనవి కావని స్పష్టం చేశారు ప్రతి రైతుకు ఎకరానికి 12000 ఇస్తామని అలాగే జనవరి 26 తేదీ నుండి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని కమిటీ లో తీర్మానం చేశామని ఆయన తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి..

-రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి -బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ వెల్లడి...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

You cannot copy content of this page