Home జనరల్ మాధ్యమిక స్కూల్లో విష ఆహారం తిని విద్యార్థుల అస్వస్థత..
జనరల్

మాధ్యమిక స్కూల్లో విష ఆహారం తిని విద్యార్థుల అస్వస్థత..

తెలంగాణ వార్త ::ముధోల్ నియోజకవర్గం :- బిద్రెల్లీ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత అస్వస్థకు గురవడము వెంటనే అక్కడున్నటువంటి ఉపాధ్యాయులు దాదాపు 15 మంది విద్యార్థులను తీసుకెళ్లి ముధోల్లో హాస్పిటల్లో చూపించడం జరిగింది ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వారిని తిరిగి ఇంటికి పంపించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు & ముధోల్ నియోజకవర్గ బిజెపి నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి గారు వెళ్లి అధికారులతో మాట్లాడి విద్యార్థుల పట్ల మంచి భోజన వసతి కల్పించాలని హెచ్చరించారు వీరితో పాటు బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు

మోహన్ సాయి హైదరాబాద్ 90104260 55

Previous post [16/08, 7:28 pm] Wets:NRI రాకతో రామారావు పటేల్ కు బిజెపి సీటు కష్టమే??[16/08, 7:33 pm] Wets: తెలంగాణ వార్త నేటి ఈనాడు v9న్యూస్ టీవీ ఛానల్ ముదోల్ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా రామారావు పటేల్ కు సీటు కష్టమే అని నాంపల్లి లోగల బిజెపి పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిని ఎవర్ని ఖరారు చేయాలా అని తర్జన బర్జన అవుతున్నట్టు బిజెపి పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి ముధోల్ నుంచి ఒక ఎన్నారై టికెట్ కు పావులు కదుపుతున్నట్టు విశ్వాసనీయ సమాచారం ముధోల్ నియోజకవర్గం లో మొత్తం నలుగురు బిజెపి నాయకులు టికెట్టు కోసం పోటా పోటీగా ఉన్నావేల ఒక NRI పోటిగా దిగడం ఎవరికి మింగుడు పడడం లేదు అధిష్టానం మొదలు నియోజకవర్గానికి ఎవరిని పోటీలో దించాలో అని తల పట్టుకుంటున్నట్టు తెలిసింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

డీఎస్సీ లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన మంద మహిపాల్..

తెలంగాణ వార్త ,నందిపేట్: ఆదివారం నందిపేట్ మండల కేంద్రంలో మొన్నటి డీఎస్సీ లో ఉత్తీర్ణత సాధించి...

జనరల్

రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…

తెలంగాణ వార్త ,నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు...

జనరల్

చేపూర్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన వాల్మీకి జయంతి..

ఆర్మూర్‌లోని క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ...

జనరల్

బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ వీసిగా డాక్టర్ అలిసిరి గోవర్ధన్…

జేఎన్టీయూ, తెలంగాణ వార్త:: బాసర త్రిబుల్ ఐటి వి. సి గా డాక్టర్ అలిసిరి గోవర్ధన్...

You cannot copy content of this page