Home జనరల్ క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..
జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని ప్రకటించడమైనది. రేపు అనగా 16/03/ 2025,ఆదివారం రోజున నూతన కమిటీ యొక్క ప్రమాణస్వీకారం హైదరాబాదులోని ఉప్పల్లో గల క్షత్రియ భవన్ నందు ఈ యొక్క కార్యమము నిర్వహించబడును.

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ ఉపాధ్యక్షులు విశ్వనాథ్ బాలకిషన్ గారు వచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా SSK రాష్ట్ర అధ్యక్షులైన విశ్రాంత ఐపీఎస్, ఐజిపి డాక్టర్ విశ్వనాధ్ రవీందర్ గారు వ్యవహరిస్తారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టంకు విష్ణు,ఉపాధ్యక్షులు అల్జాపూర్ శ్రీనివాస్, నాగూరాం నామాజీ, కార్య నిర్వాహణ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం సంబంధించి రాబోయే పట్కరి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక సమస్యల పైన, భవిష్యత్తులో సాధించే అభివృద్ధి గురించి చర్చ జరుగుతుంది.
ఈ ఒక్క ప్రమాణ స్వీకారానికి ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మామిడిపల్లి నుంచి రాష్ట్ర మేనేజింగ్ కమిటీ మెంబర్లుగా నియామకమైన మామిడిపల్లి సమాజ్ అధ్యక్షులు ఖాందేష్ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి అల్జాపూర్ దాదా నందకిషోర్, జెస్సు అనిల్ కుమార్, అల్జాపూర్ రాజేష్ లు పాల్గొంటారు.

ఈ పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు జెస్సు అనిల్ కుమార్, అల్జాపూర్ రాజేష్ మామిడిపల్లి యువజన సమాజ్ అధ్యక్షులు బచ్చే వాల్ వేణు, దోండి కుబీర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

జనరల్

నృత్య శ్రీ అవార్డు అందుకున్న లోటస్ స్మార్ట్ స్కూల్ విద్యార్ధిని…

…….తెలంగాణ వార్త:::ఆర్మూర్ పట్టణం లోని లోటస్ స్మార్ట్ పాఠశాలలో చదువుతున్న గడ్డం శ్రీహిత అనే విద్యార్థికి...

You cannot copy content of this page