Home జనరల్ మాదిగ ఉద్యోగుల సమైఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన కేకే ప్రసాద్ బాబు ఇక లేరు..
జనరల్

మాదిగ ఉద్యోగుల సమైఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన కేకే ప్రసాద్ బాబు ఇక లేరు..

వరంగల్, తెలంగాణ వార్త,:: ఉద్యోగుల సమైఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన కేకే ప్రసాద్ బాబు గారు ఈరోజు కొద్ది గంటల క్రితం హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది ఈ వార్త వినటానికి షాకింగ్ గా నాకు అనిపించింది.సైంటిస్ట్ గాఉన్నత ఉద్యోగం చేస్తూ కూడా మాదిగ ఉద్యోగ సంఘం లో పనిచేస్తూ తన సేవలను జాతికి నిస్వార్ధంగా అందించిన గొప్ప మేధావి. నేడు లేరు అనే వార్త మనందరికీ జీర్ణించుకోలేని విషయం. ఎస్సీ వర్గీకరణ కోసం పనిచేసిన అన్న వర్గీకరణ సాధించుకున్న విజయాన్ని విని చాలా ఆనందపడ్డారు ఆ విషయాన్ని నాతో పంచుకోవడం కూడా జరిగింది. అన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

రికార్డింగ్ డ్యాన్సులు, హైడ్రోజల్ బల్బ్స్ తో గణేష్ నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు ఎ.సి.పి బసవా రెడ్డి హెచ్చరిక…

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ డివిజన్లో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఆర్మూర్ ఏసిపి బసవ రెడ్డి...

జనరల్

దేవాంగ సంఘం అధ్యక్షుడిగా కొంగిరాము ఎన్నిక…

పోరా హోరీగా జరిగిన ఎన్నికలు. తెలంగాణ వార్త:: ఆదివారం జరిగిన దేవంగా సంఘం ఎన్నికల్లో పోటా...

జనరల్

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సన్మానించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

రవీందర్ యాదవ్ కు గవర్నర్ ప్రశంసలు.. సేవా కార్యక్రమాలపై జిష్ణుదేవ్ వర్మ ఆరా తెలంగాణ వార్త...

జనరల్

ప్రజల ప్రాణాలను, పర్యావరణాన్ని కాపాడండి..

డిటోనేటర్లకు అనుమతులు నిలిపివేయాలి అనుమతులు జారీచేస్తే అధికారులు – అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలి...

You cannot copy content of this page