Home జనరల్ స్వామి భాయ్ బ్లడ్ ఫౌండేషన్ ద్వారా పలువురికి రక్తదానం…
జనరల్

స్వామి భాయ్ బ్లడ్ ఫౌండేషన్ ద్వారా పలువురికి రక్తదానం…

(తెలంగాణ వార్త) ఆర్మూర్ మార్చి 10: ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహించే మ్యాదరి స్వామి తన ఫౌండేషన్ ద్వారా ఆపదలో రక్తం అవసరం ఉన్నవారికి రక్తం డొనేట్ చేయించి, ప్రాణదాతగా మారి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ కి రక్తం కొరకు ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి రక్తదాతల ద్వారా రక్తం సేకరించి కేశ్ పల్లి గ్రామానికి చెందిన కే బుజ్జీ కు ఓ నెగెటివ్ రక్తం, ఆర్మూర్ కు చెందిన శైలజ కు ఓ పాజిటివ్ రక్తం, పాలెం గ్రామానికి చెందిన లతిక కు ఏ పాజిటివ్ రక్తం, ఆర్మూర్ కు చెందిన పూజితకు బి పాజిటివ్ రక్తం, ముక్కాల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అరుణ్ కు ఓ పాజిటివ్ రక్తందాతల ద్వారా సమకూర్చారు. ఈ సందర్భంగా రక్తం దాతలైన ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కే ఆత్మ చరణ్, మామిడిపల్లి గ్రామానికి చెందిన మేడిదల క్రాంతి గౌడ్, గోవింద్ పెట్ గ్రామానికి చెందిన పల్లికొండ రాజేష్, ఆర్మూర్ పట్టణానికి చెందిన పి రాఘవేంద్ర, ఆర్మూర్ కు చెందిన కే గణేష్ లకు స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ తరపున మాధరి స్వామి ధన్యవాదాలు తెలిపారు.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page