Home జనరల్ స్వామి భాయ్ బ్లడ్ ఫౌండేషన్ ద్వారా పలువురికి రక్తదానం…
జనరల్

స్వామి భాయ్ బ్లడ్ ఫౌండేషన్ ద్వారా పలువురికి రక్తదానం…

(తెలంగాణ వార్త) ఆర్మూర్ మార్చి 10: ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహించే మ్యాదరి స్వామి తన ఫౌండేషన్ ద్వారా ఆపదలో రక్తం అవసరం ఉన్నవారికి రక్తం డొనేట్ చేయించి, ప్రాణదాతగా మారి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ కి రక్తం కొరకు ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి రక్తదాతల ద్వారా రక్తం సేకరించి కేశ్ పల్లి గ్రామానికి చెందిన కే బుజ్జీ కు ఓ నెగెటివ్ రక్తం, ఆర్మూర్ కు చెందిన శైలజ కు ఓ పాజిటివ్ రక్తం, పాలెం గ్రామానికి చెందిన లతిక కు ఏ పాజిటివ్ రక్తం, ఆర్మూర్ కు చెందిన పూజితకు బి పాజిటివ్ రక్తం, ముక్కాల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అరుణ్ కు ఓ పాజిటివ్ రక్తందాతల ద్వారా సమకూర్చారు. ఈ సందర్భంగా రక్తం దాతలైన ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కే ఆత్మ చరణ్, మామిడిపల్లి గ్రామానికి చెందిన మేడిదల క్రాంతి గౌడ్, గోవింద్ పెట్ గ్రామానికి చెందిన పల్లికొండ రాజేష్, ఆర్మూర్ పట్టణానికి చెందిన పి రాఘవేంద్ర, ఆర్మూర్ కు చెందిన కే గణేష్ లకు స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ తరపున మాధరి స్వామి ధన్యవాదాలు తెలిపారు.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఎన్నికలకు ముందే 500 నోట్లు కూడా?

హైదరాబాద్ (తెలంగాణ వార్త) రానున్న ఎన్నికలకు ముందు రెండువేల రూపాయల నోట్లను అరికట్టేందుకు ఆర్బిఐ చేసిన...

జనరల్

జెండా ఊపి మాన్సూన్ వాహనాలను ప్రారంభించిన జోనల్ అధికారిని పంకజ…

రానున్న వర్షాకాలంలో ముంపు మరియు వర్షపు నీరు ఆగిన ప్రాంతాలలో వర్షపు నీటిని వెంటనే తొలగించి...

జనరల్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన జోనల్ కమిషనర్ ఎస్. పంకజ..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ...

జనరల్

మహిళలకు బస్సులు ఫ్రీ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..

హైదరాబాద్:( తెలంగాణ వార్త) కర్ణాటక ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం ఈరోజు గురువారం నుండి కర్ణాటక బస్సులు...

You cannot copy content of this page