Home జనరల్ తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలి..
జనరల్

తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలి..

సిద్ధిపేట అర్బన్ 28, శుక్రవారం, తెలంగాణ వార్త:

బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఈ. ఆర్.మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఈరోజు గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. మే 7వ తేదీన సరూనగర్ స్టేడియంలో జరిగే తెలంగాణ భరోసా సభకు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు హాజరవుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాబట్టి సిద్దిపేట జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు , ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఈశ్వర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి యాదగిరి, వెంకటేశ్, పులినీరజ, బీజే బాబు, సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్, శ్రీనివాస్, సంజీవ్, మల్లేశం ముదిరాజ్, నర్సింలు పొన్నాల, శంకర్, రాజు, భాను, మహేష్, కిరణ, రాజు, శంకర్ శ్రీహరీ స్థానిక నాయకులు పాల్గొన్నారు,

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. దసరా కానుకగా రెండు డీఏలు

ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది తెలంగాణ వార్త::ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం...

జనరల్

సరైన గురువు ఉంటే చిన్న దీపం కూడా సూర్యుడిలా ప్రకాశించగలదు. రవీందర్ యాదవ్.

గురువే అందరికి మార్గదర్శి, బాటసారి.. భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్. తెలంగాణ వార్త::గురువు లేకపోతే...

జనరల్

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గురుపూజోత్సవం కార్యక్రమం..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్...

జనరల్

మాదిగ ఉద్యోగుల సమైఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన కేకే ప్రసాద్ బాబు ఇక లేరు..

వరంగల్, తెలంగాణ వార్త,:: ఉద్యోగుల సమైఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన కేకే...

You cannot copy content of this page