బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, మాజీ శాసనసభ్యులు కూనా శ్రీశైలం గౌడ్ గారితో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిని వారి నివాసంలో కలిసిన ..బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు
తెలంగాణ వార్త ::నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఇంటి మీద శుక్రవారం టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా ఈరోజు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, కునా శ్రీశైలం గౌడ్ గారితో కలిసి ఎమ్మెల్యే కాలనీ లోని ధర్మపురి అరవింద్ గారి నివాసానికి చేరుకుని అరవింద్ గారిని కలిసి నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ..బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు.
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0050-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0051-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0042-1-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0041-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0044-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0045-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0047.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0048.jpg)
Leave a comment