Home జనరల్ టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా ఈరోజు సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..
జనరల్

టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా ఈరోజు సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, మాజీ శాసనసభ్యులు కూనా శ్రీశైలం గౌడ్ గారితో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిని వారి నివాసంలో కలిసిన ..బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త ::నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఇంటి మీద శుక్రవారం టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా ఈరోజు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, కునా శ్రీశైలం గౌడ్ గారితో కలిసి ఎమ్మెల్యే కాలనీ లోని ధర్మపురి అరవింద్ గారి నివాసానికి చేరుకుని అరవింద్ గారిని కలిసి నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ..బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page