Home జనరల్ ధరణి ఆపరేటర్ పై ఏసీబీ అధికారుల దాడి…
జనరల్

ధరణి ఆపరేటర్ పై ఏసీబీ అధికారుల దాడి…

మెదక్ జిల్లా, తాడ్వాయ్, తెలంగాణ వార్త :మెదక్ జిల్లాలోని తాడ్వాయి తాసిల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా పని చేస్తున్న వేణు రెడ్డి 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వేణు రెడ్డిని రెడ్ హండ్ గా పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణపై ఏసీబీ అధికారులు దాడి చేసినట్టు తెలిసింది తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఆయన ఇంట్లో అధికారులు సోదా నిర్వహిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి..

-రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి -బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ వెల్లడి...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

You cannot copy content of this page