Home జనరల్ ధరణి ఆపరేటర్ పై ఏసీబీ అధికారుల దాడి…
జనరల్

ధరణి ఆపరేటర్ పై ఏసీబీ అధికారుల దాడి…

మెదక్ జిల్లా, తాడ్వాయ్, తెలంగాణ వార్త :మెదక్ జిల్లాలోని తాడ్వాయి తాసిల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా పని చేస్తున్న వేణు రెడ్డి 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వేణు రెడ్డిని రెడ్ హండ్ గా పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణపై ఏసీబీ అధికారులు దాడి చేసినట్టు తెలిసింది తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఆయన ఇంట్లో అధికారులు సోదా నిర్వహిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page