Home జనరల్ బహుజన వర్గానికీ చెందిన ఎమ్మెల్యేపై కులవివక్ష తగదు: బీఎస్పీ….
జనరల్

బహుజన వర్గానికీ చెందిన ఎమ్మెల్యేపై కులవివక్ష తగదు: బీఎస్పీ….

సిద్దిపేట అర్బన్, తెలంగాణ వార్త:

బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్ గారి ఆధ్వర్యంలో సిద్ధిపేట లోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఆయన మాట్లాడుతూ,

మూడు రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల మరణించిన కంటోన్మెంట్ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే జి.సాయన్న మరణించగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకుండా అవమానించడం జరిగింది.
అందుకు గల సరైన కారణాలను కూడా ప్రభుత్వం చెప్పడం లేదు.అంటే ఎమ్మెల్యే సాయన్న పేద బహుజన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టే కులవివక్షతో అవమాణించారని అర్థమవుతుంది.

గతంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రామలింగారెడ్డి,నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణించినపుడు మరియు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరణించినపుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి,ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రజలకు సేవలందించిన సాయన్న మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి లింగంపల్లి యాదగిరి జిల్లా కోశాధికారి రోమాల బాబు, నాగని, స్వామి, స్వామి,డానియల్ స్థానిక బిఎస్పి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page