Home జనరల్ <em>తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ</em>
జనరల్

తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ

  • స్వరాష్టం ఏర్పడి 8 ఏండ్లు దాటినా ఇప్పటి వరకు అనేక మందికి కనీసం ఇండ్లు లేవు , కరెంటు లేదు*
  • రానున్న రోజుల్లో రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది*
  • YSR తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్*

ఆర్ముర్, తెలంగాణ వార్త: నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ నియోజకవర్గ కేంద్రంలో YSR తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారు పార్టీ నేతలతో కలసి పర్యటించారు.

ఆర్ముర్ పట్టణంలోని వివిధ కాలనీలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా పార్టీ నేతలకు సంప్రదించాలని , ప్రజల పక్షాన YSR తెలంగాణ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

YSR గారు పేద ప్రజల కోసం పెన్షన్లు , ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని , రైతలకు ఉచిత కరెంటు , విద్యార్థులకు ఫీజు రియంబర్సుమెంట్ , జలయజ్ఞం వంటి గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను అదుకున్నారన్నారు.

మళ్ళీ ప్రజలంతా రాజన్న బిడ్డను ఆశీర్వదించి , రాజన్న పాలన తేవాలన్నారు .

ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్ టీ విభాగం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ , బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు కిషన్ , సీనియర్ నాయకులు దినేష్ , మోనిత , రాధ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి..

-రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి -బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ వెల్లడి...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

You cannot copy content of this page