Home జనరల్ అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..
జనరల్

అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..

  • రూపాయలు 46 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల
  • ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

తెలంగాణ వార్త:: ముధోల్, అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 386 తేది 11-08-2023 విడుదల చేసిందని ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. రూపాయలు 46 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అనుమతులు మంజూరు చేసిన సీఎం కెసిఆర్ గారికి , ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ,రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి,జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి..

-రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి -బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ వెల్లడి...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

You cannot copy content of this page