Home జనరల్ అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..
జనరల్

అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..

  • రూపాయలు 46 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల
  • ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

తెలంగాణ వార్త:: ముధోల్, అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 386 తేది 11-08-2023 విడుదల చేసిందని ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. రూపాయలు 46 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అనుమతులు మంజూరు చేసిన సీఎం కెసిఆర్ గారికి , ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ,రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి,జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

You cannot copy content of this page