Home జనరల్ అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..
జనరల్

అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..

  • రూపాయలు 46 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల
  • ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

తెలంగాణ వార్త:: ముధోల్, అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 386 తేది 11-08-2023 విడుదల చేసిందని ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. రూపాయలు 46 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అనుమతులు మంజూరు చేసిన సీఎం కెసిఆర్ గారికి , ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ,రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి,జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page