Home జనరల్ అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..
జనరల్

అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..

  • రూపాయలు 46 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల
  • ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

తెలంగాణ వార్త:: ముధోల్, అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 386 తేది 11-08-2023 విడుదల చేసిందని ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. రూపాయలు 46 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అనుమతులు మంజూరు చేసిన సీఎం కెసిఆర్ గారికి , ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ,రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి,జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యేలు వీరే.

1 సిర్పూర్ Sirpur కోనేరు కోనప్ప2 చెన్నూరు Chennur బాల్క సుమన్‌3 బెల్లంపల్లి Bellampalli చిన్నయ్య...

జనరల్

అందరం కలిసికట్టుగా బిజెపిని గెలిపించుకుందాం బిజెపి నాయకుడు మోహన్ రావు పటేల్…

తెలంగాణ వార్త:: ఆదివారం నుండి వారం రోజుల పాటు నిర్వహించేఅసెంబ్లీ ప్రవాస్ యోజన  లో భాగంగా...

జనరల్

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీకి జగ్గారెడ్డి జంప్..

తెలంగాణ వార్త :: కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టిఆర్ఎస్ తీర్థం...

జనరల్

మాధ్యమిక స్కూల్లో విష ఆహారం తిని విద్యార్థుల అస్వస్థత..

తెలంగాణ వార్త ::ముధోల్ నియోజకవర్గం :- బిద్రెల్లీ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన...

You cannot copy content of this page