Home హాట్ న్యూస్ అమరవీరులను స్మరించుకొని నివాళులర్పించిన అధ్యక్షుడు.
హాట్ న్యూస్

అమరవీరులను స్మరించుకొని నివాళులర్పించిన అధ్యక్షుడు.

నిజామాబాద్ నవీపేట్ మార్చ్ 1 తేదీన అమరవీరుల దినోత్సవ సందర్భంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల కేంద్రంలో మాదిగ అమర వీరులత్యాగాలను స్మరించుకుని వారికి ఘనంగా నివాళులు అర్పించారు, వారు చేసిన త్యాగం వృధాకాదాని వారి త్యగపలం చిరస్మనియమని , కొనియాడారు ఈ కార్యక్రమంలో MRPS &MSP (మహాజన సోషలిస్టు పార్టీ) అధ్వర్యంలో MSP బోధన్ కో ఆర్డినేటర్ మానికొల్ల గంగాధర్ మాదిగ,MSP సీనియర్ నాయకులు బొట్టు శేఖర్ మాదిగ,MSP నావీపెట్ అధ్యక్షులు వెల్మల జీవన్ మాదిగ, ఉపాధ్యక్షులు ఉల్లెందుల వెంకట్ మాదిగ , నాయకులు చిరంజీవి, సాయిగౌడ్, సురేష్, శివ, లస్మన్న, హైమధ్,MSP కే, సురేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు,

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page