Home mohan
999 Articles8 Comments
హాట్ న్యూస్

హెడ్ కానిస్టేబుల్ హత్య!

భూతగాదాల వల్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది.  ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కొండ రాంప్రసాద్(60) సం. రిటైర్డ్ హెడ్...

హాట్ న్యూస్

ఉక్రెయిన్ విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకున్న రష్యా

మరోవైపు.. ఇప్పటి వరకు 1000 మంది రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్​ ప్రకటించింది. Russia-Ukraine conflict: ఉక్రెయిన్ రాజధాని కీవ్​కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది....

హాట్ న్యూస్

ఇక వారికి రేషన్ కార్డు కట్

తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని వారికి తెల్ల రేషన్ కార్డు ఉన్న దృశ్యం ఇందుకు సంబంధించి గత ఆరు నెలలుగా రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆహార, ప్రజాపంపిణీ శాఖ తెలిపింది. రాష్ట్రాలు...

హాట్ న్యూస్

నందిపేట్ ఉప సర్పంచ్ గా రవి మా డా

ఆర్మూర్ నందిపేట్ తెలంగాణ వార్త నందిపేట మండలంలోని గత రెండు సంవత్సరాలుగా ఉప సర్పంచ్ పదవి ఖాళీ ఏర్పడింది దానివల్ల అభివృద్ధి పనులకు సర్పంచ్ ఒక్కరే నిర్ణయం తీసుకోలేక పోయారు ఇప్పుడు...

హాట్ న్యూస్

జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొని ముగ్గురు మృతి.

సంగారెడ్డి జిల్లా కంది మండలం కేంద్ర సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురిని గుర్తుతెలియని...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన.

: మోడీతో మాట్లాడతాను..‘ఉక్రెయిన్‌పై దాడికి రష్యా మూల్యం చెల్లించుకోక తప్పదు. యుద్ధం వల్ల తలెత్తే పర్యావసనాలు పుతిన్‌ పట్టించుకోవడం లేదు. రష్యా యుద్ధాన్ని ఆపకుంటే మరిన్ని ఆంక్షలు విధిస్తాం. ఎయిర్ స్పేస్...

హాట్ న్యూస్

న్యాయవాదిపై టిఆర్ఎస్ గుండాల దాడి.

(తెలంగాణ వార్త)ప్రముఖ న్యాయవాది, బిజెపి నాయకురాలు ప్రసన్న గారిపై కొంత మంది టీఆర్ఎస్ గుండాలు న్యాయవాదుల రూపంలో దాడి చేయడం సిగ్గు చేటు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించే గొంతును...

హాట్ న్యూస్

మెరుపు వేగంతో స్పందిస్తాం రష్యా అధ్యక్షుడు పుతిన్.

ఉక్రెయిన్ విషయంలో మద్దతు పలకాలని లేదా వకాల్తా పుచ్చుకోవాలని భావించే దేశాలకు తాను చెప్పే విషయం ఒక్కటేనని ఆయన తెగేసి చెప్పారు. “ఎవరైనా మా ఇరు దేశాల విషయంలో జోక్యం చేసుకోవాలని...

హాట్ న్యూస్

రష్యా బాంబుల వర్షం

రష్యా పై పై ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించింది రష్యా 3 గంటల్లోనే ఉక్రెయిన్ లోని తీర ప్రాంతాలకు ప్రవేశించింది కీవ్ ఎయిర్పోర్టుకు రష్యా ఆక్రమించింది ఉక్రెయిన్ రాజధాని కి లో...

హాట్ న్యూస్

ప్రభుత్వఉద్యోగులకు కేంద్రం 10 వేలు నజరానా.

ఢిల్లీ (తెలంగాణ వార్త)కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలకు 10, వేలను ఇవ్వనున్నారు. అయితే ఎలాంటి వడ్డీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సినవసరం లేదు. అయితే ఈ స్కీమ్ ని పొందాలంటే మార్చి...

You cannot copy content of this page