![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/02/IMG-20220227-WA0090-1024x576.jpg)
(తెలంగాణ వార్త) ఆర్మూర్ పట్టణంలోని ఈసా పల్లి గ్రామంలో నిజామాబాద్. సి పి నాగరాజు 40 సిసి కెమెరాలతో ప్రారంభోత్సవం చేశారు. గ్రామంలో దొంగతనాలు జరగకుండా ఇతర ఇతర కార్యకలాపాలు జరగకుండా సీసీ కెమెరాల్లో పడుతున్నాను భయం ఇసుకపల్లి గ్రామ ప్రజలకు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ సి పి రఘు తో పాటు ఎస్ ఐ యాదగిరి గౌడ్, శ్రీకాంత్ గ్రామ విడిసి మరియు గ్రామ ప్రజలు యూత్ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment