హైదరాబాద్:( తెలంగాణ వార్త) కర్ణాటక ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం ఈరోజు గురువారం నుండి కర్ణాటక బస్సులు ఎక్కిన ఆడవారికి టికెట్లు ఉండవని ఎక్కడికైనా ఫ్రీగా పయనించొచ్చని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి నేడు ప్రారంభించారు మొదటిగా రాహుల్ గాంధీ బస్సు ఎక్కి డ్రైవర్ సీట్ లో కూర్చుండగా ఆడవారు బస్సు నిండిన తర్వాత వారి వారి ధర్మస్థానాలకు చేర్చి కర్ణాటకలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ అమలు పరచడంలో విజయవంతమైందా అని చెప్పొచ్చు మొదట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేసింది రేపు మా పో రైతులకు ఐదు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్టు రాహుల్ గాంధీ తెలిపారు దీంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పట్ల కర్ణాటక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/Screenshot_2023-06-01-19-08-05-004_com.google.android.youtube-edit-1024x447.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/Screenshot_2023-06-01-19-06-45-017_com.google.android.youtube-edit-1024x530.jpg)
Leave a comment