Home జనరల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన జోనల్ కమిషనర్ ఎస్. పంకజ..
జనరల్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన జోనల్ కమిషనర్ ఎస్. పంకజ..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ గారు ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి. సువార్త, జాయింట్ కమిషనర్, శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, శ్రీ. ప్రసాద్ రావు, సి.పి, శ్రీ. పున్నా నైక్, ఈ.ఈ ఎలక్ట్రికల్, శ్రీ. డాక్టర్. రంజిత్, డిడి వెటర్నరీ, శ్రీ. రాజ్ కుమార్, డి.డి (యు.బి.డి), శ్రీమతి. విజయలక్ష్మి, డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్ మరియు జోనల్ ఆఫీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఇందులో భాగంగా కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్. బి.నగర్ మరియు సరూర్ నగర్ సర్కిల్లో మంచిగా పని చేస్తున్న అధికారులు మరియు సిబ్బందిని సన్మానించి వారికి సర్టిఫికెట్ అందించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page