జనరల్

జనరల్

ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ ఎస్సై బిట్ కాయిన్ గంగాధర్ సస్పెండ్..

తెలంగాణ వార్త, ఆర్మూర్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా కేంద్రంలో బిట్ కాయిన్ కేసులో ఇటీవల అరెస్టు అయిన ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ ఎస్సై గంగాధర్ బుధవారం...

జనరల్

తెలంగాణ హైకోర్టు సౌజన్యంతో మిడియేషన్ సెంటర్ ప్రారంభించిన న్యాయమూర్తి కుంచల సునీత.

తెలంగాణ వార్త:: ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘం భవనంలో తెలంగాణ హైకోర్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మిడియేషన్ సెంటర్ ను నిజామాబాదు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. శ్రీ.కుంచలా సునీత...

జనరల్

వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి సమీక్ష సమావేశం..

తెలంగాణ వార్త :: సోమవారం ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం నందు డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్పొరేటర్లు మరియు జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు మరియు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు...

జనరల్

కలెక్టర్లకు సిఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు.

తెలంగాణ వార్త ::వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆప్తమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు...

జనరల్

తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది ..

తెలంగాణ వార్త :: తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది . ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవెన్యూ...

జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి – రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి..

ఈ సమావేశంలో పంచాయతీ అధికారి సురేష్ మోహన్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, కందుకూర్ ఆర్డీఓ సూరజ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్త ఆగదు నిజం దాగదు 9440023558

జనరల్

అంటు వ్యాధులు సోకకుండా హయత్ నగర్ లో ఇంటింటి ప్రచారం.

తెలంగాణ వార్త: హాయతనగర్ సర్కిల్ పరిధిలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి డెంగు మలేరియా చికెన్ గున్యాలాంటి వ్యాధులు రాకుండా అరికట్టడానికి హయత్ నగర్ సర్కిల్ పరిధిలో నాగోల్ మన్సూరాబాద్, హయత్ నగర్,...

జనరల్

కవితకు బెల్ మంజూరు..

[27/08, 1:16 pm] Mohan Saii Journalist: ఎట్ట‌కేల‌కు కవిత‌కు జైలు జీవితం నుంచి విముక్తి ల‌భించింది. 153 రోజుల పాటు ఆమె జైలు జీవితం అనుభ‌వించింది. నేడు రేపు అంటూ బెయిల్...

జనరల్

59 వ స్వచ్ఛ కాలనీ. స్వచ్ఛ అభివృద్ధి.

తెలంగాణ వార్త :: ఆదివారం జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో59 వ స్వచ్చ కాలనీ సమైఖ్య కాలనీ కార్యక్రమం రోడ్డు నంబర్ 4 లో. జరిగింది రోడ్డుకు ఇరువైపులాఉన్న గడ్డినినిప్పుతో...

జనరల్

డాక్టరేట్ పట్టాను అందుకున్న మాజి మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్..

తెలంగాణ వార్త:: అర్మూర్ పురపాలక ఉమ్మడి గ్రామలైన పేర్కిట్ మామిడి పల్లి లతొ కూడిన తోలి మహిళ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ గారు గుంటూరు లోనీ విజ్ఞాన్...

You cannot copy content of this page