Home జనరల్ కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ రైతు మృతి..
జనరల్

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ రైతు మృతి..

ఆలూర్, తెలంగాణ వార్త:. ఆలూరు మండలం మచ్చర్ల శివారులో మంగళవారం సాయంత్రం స్తంభాన్ని బైక్‌ ఢీకొన్న ఘటనలో రైతు బార్ల చిన్నయ్య(46) మృతి చెందాడు. మచ్చర్లకు చెందిన చిన్నయ్య బైక్‌పై నందిపేటకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు . మృతుడికి భార్యాపిల్లలు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి..

-రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి -బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ వెల్లడి...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

You cannot copy content of this page