Home జనరల్ డాక్టరేట్ పట్టాను అందుకున్న మాజి మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్..
జనరల్

డాక్టరేట్ పట్టాను అందుకున్న మాజి మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్..

తెలంగాణ వార్త:: అర్మూర్ పురపాలక ఉమ్మడి గ్రామలైన పేర్కిట్ మామిడి పల్లి లతొ కూడిన తోలి మహిళ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ గారు గుంటూరు లోనీ విజ్ఞాన్ యూనివర్సిటీ నందు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినా సుప్రీం కోర్టు న్యాయమూర్తి పొమిడిగంటమ్ శ్రీ నరసింహామ్ గారిచే డాక్టరెట్ పట్టను స్వీకరించడం జరిగింది. పండిత్ వినీతపవనన్ గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులను నిర్వహించినారు ప్రొఫెసర్ గా ఉన్న సమయంలో విద్యపై ఉన్న మమకారంతో PHD చెయలని పట్టుదలతో గుంటూరు లోనీ విజ్ఞాన్ యూనివర్సిటీ నందు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆదేవిదంగా 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలో పోటీచేసీ తోలి ప్రయత్నంలోనె అర్మూర్ పురపాలక గ్రేడ్ -2 తోలి మహిళ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ గారు ఎన్నికైనారు. ఎన్నికైనా కొన్ని నెలల్లోనే పండిత్ వినీత గారికి కాన్సర్ వ్యాధి రావడం కుటుంబ సభ్యులు మరియు ఆర్మూరు ప్రజలు దిగ్భ్రాంతికి గూరయ్యారు. క్యాన్సర్ మహ్హమరిని సైతం లెక్కచేయకుండా ఎంతో మనోధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో కాన్సర్ వ్యాధిని జయించారు. ఎల్లవేళలా ప్రజలతో ఉంటూ ఆర్మూరు పట్టణ అభివృద్ధికి పాటుపడ్డారు పండిత్ వినీతపవన్ గారు మనోధైర్య౦తో ముందుకు సాగాలని ఆర్మూరు ప్రజలు కోరుకుంటున్నారు..

94400 235 58

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

‘తుడుం దెబ్బ’ ఆదివాసి హక్కుల గురించి చర్చ!

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు...

జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12...

జనరల్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 140 అక్రమ ఇంటి నంబర్ల రద్దు! కమిషనర్ రాజు..

తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి...

జనరల్

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ...

You cannot copy content of this page