Home జనరల్ శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….
జనరల్

శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….

శేర్లింగంపల్లి (తెలంగాణ వార్త) శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి లో ఏసీబీ అధికారులు కొందరి అధికారుల తీరుపై ఫిర్యాదు అందడంతో షేర్ లింగం పల్లి జిహెచ్ఎంసి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడానికి సిద్ధమైనట్టు తెలిసింది ఈ మధ్య ఇంటి పన్ను వసూళ్ల పర్వంలో కొందరి వద్ద పేరు మార్పు కోసం ఇతరత్రా పనులు చేసి ఇవ్వడానికి జిహెచ్ఎంసి అధికారులు కొందరు డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలిసింది ఈ విషయం ఏసిబి వరకు వెళ్లేసరికి వారు ఆఫీసు పై నిగా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం గతంలో సంవత్సరం క్రితం గడపాక ముందే ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఒకే సంవత్సరంలో రెండుసార్లు దాడులు నిర్వహిస్తే శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి అధికారులను ఏసీబీ అధికారులు ఏ విధంగా దాడులు నిర్వహిస్తారన్నది త్వరలో తేలుతుంది.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. దసరా కానుకగా రెండు డీఏలు

ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది తెలంగాణ వార్త::ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం...

జనరల్

సరైన గురువు ఉంటే చిన్న దీపం కూడా సూర్యుడిలా ప్రకాశించగలదు. రవీందర్ యాదవ్.

గురువే అందరికి మార్గదర్శి, బాటసారి.. భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్. తెలంగాణ వార్త::గురువు లేకపోతే...

జనరల్

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గురుపూజోత్సవం కార్యక్రమం..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్...

జనరల్

మాదిగ ఉద్యోగుల సమైఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన కేకే ప్రసాద్ బాబు ఇక లేరు..

వరంగల్, తెలంగాణ వార్త,:: ఉద్యోగుల సమైఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన కేకే...

You cannot copy content of this page