Home జనరల్ మునుగోడు ఫలితాలు రెండు రోజుల ముందే ప్రచురించిన తెలంగాణ వార్త… ప్రభుత్వ విప్ ఆర్కేపూడి గాంధీ నిజామాబాద్ జిల్లా పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి కృషి ఫలించింది..
జనరల్

మునుగోడు ఫలితాలు రెండు రోజుల ముందే ప్రచురించిన తెలంగాణ వార్త… ప్రభుత్వ విప్ ఆర్కేపూడి గాంధీ నిజామాబాద్ జిల్లా పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి కృషి ఫలించింది..

మునుగోడు, తెలంగాణ వార్త:: మునుగోడు ఎన్నికల ఫలితాల్లో భాగంగా మొదటి రౌండ్ మూసేసరికి 1352 తెలంగాణ పార్టీ ఆదిత్యంలో ఉంది. రెండవ రౌండ్ మూసేసరికి బిజెపి పార్టీ 789 ఓట్ల మెజార్టీతో ముందుంది మూడో రౌండ్ మూసేసరికి1000 పైన టిఆర్ఎస్ పై బిజెపి ముందంజ 4 రౌండ్ ముగిసేసరికి బిజెపి రాజగోపాల్ టిఆర్ఎస్ పై ఆదిత్యంలో ఉంది టిఆర్ఎస్ అభ్యర్థి సొంత గ్రామంలో కూసుగుంట్ల ప్రభాకర్ వెనుకంజ 613లతో టిఆర్ఎస్ ముందంజ ఐదో రౌండ్లో టిఆర్ఎస్ ముందంజలో ఉంటే కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని టిఆర్ఎస్ వర్గాలు లింగంపల్లి కార్యకర్తలు తెలుపుతున్నారు. ఐదవ రౌండ్లో బిజెపి ముందంజ ఆరవ రౌండ్ లో టిఆర్ఎస్ ముందంజ టిఆర్ఎస్ పార్టీ విజయం తత్వమని తెలంగాణ వార్త ముందే కథనాన్ని ప్రచురించింది తెలంగాణ ప్రభుత్వ విప్ ప్ అరికెపూడి గాంధీ నిజామాబాద్ జిల్లా పివిసి చైర్మన్ జీవన్ రెడ్డి కష్టపడి టిఆర్ఎస్ పార్టీ గెలవడానికి కృషి చేసినట్టు టిఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యేలు వీరే.

1 సిర్పూర్ Sirpur కోనేరు కోనప్ప2 చెన్నూరు Chennur బాల్క సుమన్‌3 బెల్లంపల్లి Bellampalli చిన్నయ్య...

జనరల్

అందరం కలిసికట్టుగా బిజెపిని గెలిపించుకుందాం బిజెపి నాయకుడు మోహన్ రావు పటేల్…

తెలంగాణ వార్త:: ఆదివారం నుండి వారం రోజుల పాటు నిర్వహించేఅసెంబ్లీ ప్రవాస్ యోజన  లో భాగంగా...

జనరల్

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీకి జగ్గారెడ్డి జంప్..

తెలంగాణ వార్త :: కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టిఆర్ఎస్ తీర్థం...

జనరల్

మాధ్యమిక స్కూల్లో విష ఆహారం తిని విద్యార్థుల అస్వస్థత..

తెలంగాణ వార్త ::ముధోల్ నియోజకవర్గం :- బిద్రెల్లీ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన...

You cannot copy content of this page