ఆర్మూర్, తెలంగాణ వార్త: గురువారం జరిగిన మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం తత్యమని విశ్వసనీయంగా తెలిసింది. బిజెపి రెండవ స్థానం దక్కించు కొని కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి వెళుతుందని మునుగోడు ప్రజలు అంటున్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచి సీఎం కేసీఆర్ కు మనోధైర్యం పెరుగుతుందని టిఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు ఏది ఏమైనాప్పటికీ టిఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. అన్ని వార్తల కంటే ముందు తెలంగాణ వార్తలు ప్రచురణ కావడం గమనార్హం.
Leave a comment