నందిపేట్, తెలంగాణ వార్త:: నందిపేట్ గ్రామపంచాయతీ ఆవరణ లో నంది యూత్ నందు బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ కిరణ్ పంచాయతి సెక్రటరీ సౌమ్య ఉప సర్పంచ్ భరత్ స్థానిక నాయకులు నర్సాగౌడ్ దుబాయ్ శీను సుధాకర్ చిన్నయ్య తాటికాయల సాగర్ పాల్గొనడం జరిగింది.
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/IMG-20220907-WA0023-1024x473.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/IMG-20220907-WA0021-1024x768.jpg)
Leave a comment