Home హాట్ న్యూస్ నెల రోజుల్లో కొత్త పింఛన్లు అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి.
హాట్ న్యూస్

నెల రోజుల్లో కొత్త పింఛన్లు అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి.

తెలంగాణ వార్త హైదరాబాద్ అసెంబ్లీ: వృద్ధాప్య పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెల రోజుల్లోనే కొత్త పింఛన్లు ఇస్తామని.. అర్హత గల వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రకటన సోమవారం శాసనసభలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పద్దు పై మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో పల్లెల ముఖచిత్రం మారిపోయిందని చెప్పారు. గతంలో తెలంగాణలో 8690 గ్రామ పంచా యతీలు ఉండగా వాటిని 12,760 కి పెంచినట్లు తెలిపారు.

3146 తండాలను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని స్పష్టం చేశారు ఎర్రబెల్లి దయాకర్‌. బిజెపి రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం చాలా ఎక్కువగ రేట్లు అని తెలిపారు. గ్రామ పంచాయతీలకు అత్యధిక నిధులు ఇచ్చిన ఘనట టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. రూ.67.40 కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 13650 ఎకరాల్లో 18472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఎర్రబెల్లి దయాకర్‌.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page