నిర్మల్ (తెలంగాణ వార్త) నిర్మల్ జిల్లా పరిధిలోని ఉమామహేశ్వర బ్యాంకాక్ హాల్ లో నిర్వహించిన పదాధికారులు మండల అధ్యక్షులు ఇన్చార్జిల సమావేశం పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కార్యదర్శి రాష్ట్ర సహాయ ఇంచార్జ్ శ్రీ అరవింద్ నినాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇన్చార్జ్ గంగిడి మనోహర్ రెడ్డి, నిర్మల్ జిల్లా సహా ఇంచార్జ్ మ్యాన మహేష్ , నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు పడకం రమాదేవి గారు తదితరులు పాల్గొన్నారు.
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/Screenshot_2023-03-11-20-55-48-440-edit_com.whatsapp-1024x1009.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/IMG-20230301-WA0017-8.jpg)
Leave a comment