Home హాట్ న్యూస్ ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి మరో ఛాన్స్.
హాట్ న్యూస్

ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి మరో ఛాన్స్.

నెల 21 వ తేదీ నుంచి మార్చి ఆఖరు వరకు ప్రభుత్వ భూములలో ఇళ్లు నిర్మించుకున్న వారు క్రమబద్దీకరణ కోసం దరఖస్తులు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుర్తింపు గల మీ సేవా కేంద్రాల ద్వారా ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరిణ చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కాగ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉచితంగా క్రమబద్దీకరణ చేసింది. జీవో నెంబర్లు 58. 59 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 125 చదరపు గజాల ల్లోపు గల ఇళ్లు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా క్రమబద్దీకరణ చేసింది. తాజా గా మరోసారి ఇళ్ల స్థలాల క్రబబద్ధీకరణకు మరో అవకాశం ఇచ్చింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోని వాళ్లు చివరి అవకాశం గా సమయం కేటాయించింది. ప్రభుత్వ భూములలో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి తెలంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page