Home జనరల్ ప్లాస్టిక్ రహిత ఆర్మీ సమాజం ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలి… డాక్టర్ కిరణ్ ఫౌండేషన్..
జనరల్

ప్లాస్టిక్ రహిత ఆర్మీ సమాజం ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలి… డాక్టర్ కిరణ్ ఫౌండేషన్..

హైదరాబాద్ రాబాద్, తెలంగాణ వార్త: డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఫ్రైడ్ హాస్పిటల్ ఎల్బీనగర్ పరిసర ప్రాంతంలో డాక్టర్ కిరణ్ కుమార్ గారు తమ హాస్పిటల్ బృందంతోని ఉచిత బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కిరణ్ కుమార్ గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ పర్యావరణం కలుషితం కావడానికి కారణంలో ప్లాస్టిక్ ఒకటి ముఖ్యమైంది. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి నిత్యవసర సరుకుల కోసం బయటకు వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి దూదితో తయారు చేసిన బ్యాగులను వాడాలని మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో పలుచోట్ల తమ వంతు ప్లాస్టిక్ నిషేధం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే కార్యక్రమంతో ఇప్పటివరకు లక్షకు పైగా బ్యాగ్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అని అన్నారు. వీటితోపాటు తమ ఫౌండేషన్ తరపున ప్రజలకు విద్య మరియు వైద్యానికి తమ వంతు సహాయంగా ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని మాట్లాడారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page