Home జనరల్ రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…
జనరల్

రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…

తెలంగాణ వార్త ,నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెర్కిట్ కి చెందిన పుచ్చుల సుమన్(35) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ కు బైకుపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. పెర్కిట్ కు చెందిన సుమన్ తూనికలు, కొలతల శాఖలో పనిచేస్తున్నాడు. కాగా సుమన్ తండ్రి ప్రభుత్వ టీచర్ హన్మాండ్లు సైతం రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కారుణ్య నియామకంలో భాగంగా ఐదు నెలల క్రితం సుమన్ ఉద్యోగంలో చేరాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రయాణికులు ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఎస్ హెచ్ ఓ..

తెలంగాణ వార్త. ధోండి మోహన్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బంది...

జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్...

జనరల్

నాయకులు చేస్తే సంసారం? అధికారులు చేస్తే వ్యభిచారమా!ఆర్మూర్ రూటు సపరేటు!ఇది ఎక్కడి న్యాయం..

*తెలంగాణ వార్త* హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్...

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

You cannot copy content of this page